TS News: అక్కడ మంచినీరూ కరవు.. అభివృద్ధికి ఆమడదూరంలో గిరిజన గూడెం

కనీస సౌకర్యాలకు సుదూరంగా ఉన్న చిన్న గిరిజన గూడెమది. అక్కడ తాగేందుకు మంచినీరు లేదు. చదువుకునేందుకు చిన్న బడిలేదు. ఇక ఆరోగ్యం మాట దేవుడెరుగు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ‘రేగళ్లగుంపు’ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గత తొమ్మిది నెలల కాలంలో ఇక్కడ వివిధ రకాల కారణాలతో ఏడాదిలోపు పిల్లలు 9 మంది బలయ్యారు. 

Published : 14 Mar 2024 13:44 IST

కనీస సౌకర్యాలకు సుదూరంగా ఉన్న చిన్న గిరిజన గూడెమది. అక్కడ తాగేందుకు మంచినీరు లేదు. చదువుకునేందుకు చిన్న బడిలేదు. ఇక ఆరోగ్యం మాట దేవుడెరుగు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ‘రేగళ్లగుంపు’ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గత తొమ్మిది నెలల కాలంలో ఇక్కడ వివిధ రకాల కారణాలతో ఏడాదిలోపు పిల్లలు 9 మంది బలయ్యారు. 

Tags :

మరిన్ని