TS News: అక్కడ మంచినీరూ కరవు.. అభివృద్ధికి ఆమడదూరంలో గిరిజన గూడెం
కనీస సౌకర్యాలకు సుదూరంగా ఉన్న చిన్న గిరిజన గూడెమది. అక్కడ తాగేందుకు మంచినీరు లేదు. చదువుకునేందుకు చిన్న బడిలేదు. ఇక ఆరోగ్యం మాట దేవుడెరుగు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ‘రేగళ్లగుంపు’ గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గత తొమ్మిది నెలల కాలంలో ఇక్కడ వివిధ రకాల కారణాలతో ఏడాదిలోపు పిల్లలు 9 మంది బలయ్యారు.
Published : 14 Mar 2024 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు