Vijayawada: మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ.. సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 

Published : 02 Oct 2022 11:01 IST

మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ.. సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 

Tags :

మరిన్ని