Telangana news: దక్షిణాసియా క్రీడల్లో తండ్రీకొడుకులకు బంగారు పతకాలు

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంకు చెందిన తండ్రీకొడుకులు.. దక్షిణాసియా క్రీడల్లో సత్తా చాటారు. ఈ నెల 25 నుంచి 28 వరకు థాయ్ లాండ్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. అథ్లెట్ అయిన తండ్రి మేకల భాస్కర్ రెడ్డి.. అండర్-45 విభాగంలో, ఆయన కుమారుడు మేకల అభినయరెడ్డి బ్యాడ్మింటన్ అండర్-17 విభాగంలో బంగారు పతకాలు గెలుపొందారు. 

Published : 29 May 2022 15:02 IST

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంకు చెందిన తండ్రీకొడుకులు.. దక్షిణాసియా క్రీడల్లో సత్తా చాటారు. ఈ నెల 25 నుంచి 28 వరకు థాయ్ లాండ్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. అథ్లెట్ అయిన తండ్రి మేకల భాస్కర్ రెడ్డి.. అండర్-45 విభాగంలో, ఆయన కుమారుడు మేకల అభినయరెడ్డి బ్యాడ్మింటన్ అండర్-17 విభాగంలో బంగారు పతకాలు గెలుపొందారు. 

Tags :

మరిన్ని