Telangana news: దక్షిణాసియా క్రీడల్లో తండ్రీకొడుకులకు బంగారు పతకాలు
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెంకు చెందిన తండ్రీకొడుకులు.. దక్షిణాసియా క్రీడల్లో సత్తా చాటారు. ఈ నెల 25 నుంచి 28 వరకు థాయ్ లాండ్లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. అథ్లెట్ అయిన తండ్రి మేకల భాస్కర్ రెడ్డి.. అండర్-45 విభాగంలో, ఆయన కుమారుడు మేకల అభినయరెడ్డి బ్యాడ్మింటన్ అండర్-17 విభాగంలో బంగారు పతకాలు గెలుపొందారు.
Published : 29 May 2022 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ