పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తే.. మేం హాజరవ్వం: అసదుద్దీన్

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే.. తాము హాజరుకాబోమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పష్టం చేశారు. పార్లమెంట్  కస్టోడియన్‌ స్పీకరే వ్యవహారిస్తారని.. స్పీకర్ ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి ఎంఐఎం హాజరవుతుందని తెలిపారు.

Published : 24 May 2023 22:10 IST

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే.. తాము హాజరుకాబోమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పష్టం చేశారు. పార్లమెంట్  కస్టోడియన్‌ స్పీకరే వ్యవహారిస్తారని.. స్పీకర్ ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి ఎంఐఎం హాజరవుతుందని తెలిపారు.

Tags :

మరిన్ని