CM Jagan: సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. జనం లేక వెలవెల

సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. జనం లేక వెలవెలబోయింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో సీఎం నేడు బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా.. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సీఎం జగన్‌ కాన్వాయ్‌లో వెళ్తూ ఇలా కనిపించారు. 

Updated : 18 Apr 2024 15:06 IST

సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. జనం లేక వెలవెలబోయింది. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో సీఎం నేడు బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా.. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సీఎం జగన్‌ కాన్వాయ్‌లో వెళ్తూ ఇలా కనిపించారు. 

Tags :

మరిన్ని