CM Jagan Meeting: జగన్ సభతో బస్సులు లేక ఉత్తరాంధ్ర ప్రజల పాట్లు
ప్రతిపక్షాలు అద్దె చెల్లిస్తామన్నా కదలని ఆర్టీసీ బస్సులు వైకాపా (YSRCP) సభ ఉందటే చాలు డిపోలు ఖాళీ అయిపోతున్నాయి. భీమిలీలో సీఎం జగన్ (CM Jagan) సభతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతంలోనూ బస్సులు లేక పడిగాపులు కాశారు. సీఎం సభ కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి 169 బస్సులు, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 231 బస్సులు తరలించారు. సభ నేపథ్యంలో విశాఖలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Published : 27 Jan 2024 23:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)