Sharmila: సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్‌ ఏం చేస్తున్నారు: షర్మిల

ఏపీలో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ని ఓడించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పునరుద్ఘాటించారు. కుంభకర్ణుడు ఆరునెలలపాటు నిద్రపోతే.. జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ధ్వజమెత్తారు. వివేకాని హత్య చేయించిన అవినాష్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని కడపవాసులను షర్మిల విజ్ఞప్తి చేశారు.

Updated : 08 Apr 2024 09:47 IST

ఏపీలో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ని ఓడించాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పునరుద్ఘాటించారు. కుంభకర్ణుడు ఆరునెలలపాటు నిద్రపోతే.. జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ధ్వజమెత్తారు. వివేకాని హత్య చేయించిన అవినాష్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని కడపవాసులను షర్మిల విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని