Bandi Sanjay: నాడు భారాస, నేడు కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి: బండి సంజయ్‌

నాడు ప్రభుత్వంలో ఉన్న భారాస, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు.

Published : 05 May 2024 13:11 IST

నాడు ప్రభుత్వంలో ఉన్న భారాస, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. దేశంలో అధికారంలోకి వస్తామన్న భ్రమలో భారాస రాష్ట్ర సంపదను పంచిందని, అలాగే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కుట్రతో రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కరీంనగర్‌లో నిర్వహించిన ప్రచారంలో బండి సంజయ్‌ ప్రజలను కోరారు.

Tags :

మరిన్ని