Sri Bharath: వైకాపా నేతల దోపిడీతో ప్రజలు విసిగిపోయారు: ఎంపీ అభ్యర్థి శ్రీభరత్

విశాఖలో వైకాపా ఎమ్మెల్యేల దోపిడీలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విమర్శించారు. విశాఖలో కూటమి అభ్యర్ధిగా ఆయన బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓటర్లలో వైకాపా ప్రభుత్వ వైఖరి పట్ల ఉన్న వ్యతిరేకత.. కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని భరత్‌ చెబుతున్నారు.

Published : 05 May 2024 16:44 IST

విశాఖలో వైకాపా ఎమ్మెల్యేల దోపిడీలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విమర్శించారు. విశాఖలో కూటమి అభ్యర్ధిగా ఆయన బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓటర్లలో వైకాపా ప్రభుత్వ వైఖరి పట్ల ఉన్న వ్యతిరేకత.. కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని భరత్‌ చెబుతున్నారు. ప్రశాంత విశాఖకు దోహదం చేసే కూటమి అభ్యర్థుల గెలుపునకు ఈసారి ప్రజలు పట్టం కడతారంటున్నారు. 

Tags :

మరిన్ని