Sri Bharath: వైకాపా నేతల దోపిడీతో ప్రజలు విసిగిపోయారు: ఎంపీ అభ్యర్థి శ్రీభరత్
విశాఖలో వైకాపా ఎమ్మెల్యేల దోపిడీలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ విమర్శించారు. విశాఖలో కూటమి అభ్యర్ధిగా ఆయన బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓటర్లలో వైకాపా ప్రభుత్వ వైఖరి పట్ల ఉన్న వ్యతిరేకత.. కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని భరత్ చెబుతున్నారు.
Published : 05 May 2024 16:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!