Narendra Modi: పోలవరం పూర్తిచేసే బాధ్యత నాదే: ప్రధాని మోదీ

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు.

Published : 05 May 2024 12:14 IST

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి ప్రస్తుతం పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. కొన్ని పార్టీలు పూర్తి అవినీతి, కుటుంబపాలనతో రాజకీయాలను కలుషితం చేస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ పార్టీల గురించి తన దగ్గరున్న సమచారం చెబితే ఆశ్చర్యపోతారన్నారు. ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను అమలు చేసే దిశగా గత పదేళ్లూ పని చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ విషయాలను పంచుకున్నారు.  

Tags :

మరిన్ని