CM Revanth: ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు విడుదల: సీఎం రేవంత్‌

ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌ (Revanth Reddy) హామీ ఇచ్చారు.

Updated : 05 May 2024 17:33 IST

ఈ నెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌ (Revanth Reddy) హామీ ఇచ్చారు. నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. పంద్రాగస్టులోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. 

Tags :

మరిన్ని