KCR: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఈసారి వచ్చేది భారాస ప్రభుత్వమే!: కేసీఆర్‌

గోదావరి జలాలను తరలించుకుపోతామని ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్నా.. సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. వీణవంకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Published : 05 May 2024 17:27 IST

గోదావరి జలాలను తరలించుకుపోతామని ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్నా.. సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. వీణవంకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగు నెలలైనా గడవక ముందే ప్రజల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలను తరలించుకుపోతామని ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్నా.. సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఈసారి వచ్చేది భారాస ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని