Nara Brahmani: మంగళగిరిలో.. వాలీబాల్ ఆడి అలరించిన నారా బ్రాహ్మణి!
ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడంలేదని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. నారా లోకేశ్ క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి అలరించారు.
Published : 05 May 2024 21:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM