Agnipath: భారత్‌ బంద్‌కు పిలుపు నేపథ్యంలో అప్రమత్తంగా పోలీసులు

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్ బంద్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమించి పాల్గొన్నవారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బంద్ పిలుపు దృష్ట్యా కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు.

Published : 20 Jun 2022 10:22 IST

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తలపెట్టిన భారత్ బంద్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమించి పాల్గొన్నవారిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బంద్ పిలుపు దృష్ట్యా కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు.

Tags :

మరిన్ని