Rajamouli: అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా..!: రాజమౌళి
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్బాబు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘యానిమల్’ టీజర్ చూసినప్పుడే ఈ సినిమా కచ్చితంగా చూడాలి అనిపించిందన్నారు. బాలీవుడ్లో తనకు ఇష్టమైన నటుడు రణ్బీర్ కపూర్ అని తెలిపారు.
Published : 28 Nov 2023 17:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!