Rajamouli: అప్పుడు రాంగోపాల్‌ వర్మ.. ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగా..!: రాజమౌళి

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘యానిమల్‌’ టీజర్‌ చూసినప్పుడే ఈ సినిమా కచ్చితంగా చూడాలి అనిపించిందన్నారు. బాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ అని తెలిపారు.

Published : 28 Nov 2023 17:20 IST

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘యానిమల్‌’ టీజర్‌ చూసినప్పుడే ఈ సినిమా కచ్చితంగా చూడాలి అనిపించిందన్నారు. బాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ అని తెలిపారు.

Tags :

మరిన్ని