IND vs AUS: జడేజా అదరహో.. టీమ్ఇండియా ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ను 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యఛేదనలో ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్ జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. అలెక్స్ కెరీ (14), ఆడమ్ జంపా (5), సీన్ అబాట్ (54) లను క్లీన్బౌల్డ్ చేశాడు.
Published : 24 Sep 2023 23:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్