Chittoor: పసుపంటే పడని వైకాపా.. అక్కసుతో బల్లల తొలగింపు

పార్కుల వద్ద ప్రజలు సేదతీరేందుకు తగిన ఏర్పాట్లు చేయని అధికార యంత్రాంగం దాతలు ఏర్పాటు చేసిన బల్లలు మాత్రం విరిచిపడేసింది. దీనికి కారణం ఆ బల్లలు పసుపు రంగులో ఉండటమే. ఓ పార్టీకి చెందిన రంగులున్నాయని వాటిని తొలగించడంతో చిత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 31 Jan 2024 11:57 IST

పార్కుల వద్ద ప్రజలు సేదతీరేందుకు తగిన ఏర్పాట్లు చేయని అధికార యంత్రాంగం దాతలు ఏర్పాటు చేసిన బల్లలు మాత్రం విరిచిపడేసింది. దీనికి కారణం ఆ బల్లలు పసుపు రంగులో ఉండటమే. ఓ పార్టీకి చెందిన రంగులున్నాయని వాటిని తొలగించడంతో చిత్తూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Tags :

మరిన్ని