Revanth Reddy: సమర్థులను పక్కనబెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సమర్థులైన వారిని పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకేస్థానంలో ఉన్నారన్నారు. కొంతమంది ఐపీఎస్లకు గంపగుత్తగా రెండు కంటే ఎక్కువ శాఖలు అప్పగించారని విమర్శించారు. పదోన్నతి పొందిన వాళ్లను కూడా ఖాళీగా కూర్చోబెట్టారని మండిపడ్డారు.
Published : 15 Jun 2022 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు