IND vs PAK: మైదానంలో రోహిత్ దేశభక్తి.. వీడియో వైరల్
ఆసియా కప్ (Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్పై (IND vs PAK) టీమ్ఇండియా అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్శర్మ (Rohit Sharma) దేశభక్తిని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో రోహిత్.. భారత జెండాను (Indian flag) రెపరెపలాడిస్తూనే ఉండాలని మైదానంలోని ప్రేక్షకులకు సంజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Updated : 13 Sep 2023 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య