Sonam Kapoor: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంలో మెరిసిన నటి సోనమ్ కపూర్
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 ( King Charles III) పట్టాభిషేక మహత్సవంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) తళుక్కున మెరిశారు. తెల్లటి గౌనులో కనిపించిన సోనమ్.. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మెుదలుపెట్టింది. కామన్వెల్త్ దేశాలన్నీ ఒక యూనియన్ అని తెలిపింది. విలువలతో నడుచుకుంటూ.. మరింత శాంతి, సుస్థిరత, సుసంపన్నమైన భవిష్యత్ను నిర్మించాలని సోనమ్ ఆకాంక్షించింది.
Updated : 08 May 2023 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి