Sonam Kapoor: కింగ్‌ ఛార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంలో మెరిసిన నటి సోనమ్ కపూర్

బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 ( King Charles III) పట్టాభిషేక మహత్సవంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) తళుక్కున మెరిశారు. తెల్లటి గౌనులో కనిపించిన సోనమ్.. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మెుదలుపెట్టింది. కామన్వెల్త్ దేశాలన్నీ ఒక యూనియన్ అని తెలిపింది. విలువలతో నడుచుకుంటూ.. మరింత శాంతి, సుస్థిరత, సుసంపన్నమైన భవిష్యత్‌ను నిర్మించాలని సోనమ్ ఆకాంక్షించింది.

Updated : 08 May 2023 13:25 IST

బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 ( King Charles III) పట్టాభిషేక మహత్సవంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ (Sonam Kapoor) తళుక్కున మెరిశారు. తెల్లటి గౌనులో కనిపించిన సోనమ్.. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని మెుదలుపెట్టింది. కామన్వెల్త్ దేశాలన్నీ ఒక యూనియన్ అని తెలిపింది. విలువలతో నడుచుకుంటూ.. మరింత శాంతి, సుస్థిరత, సుసంపన్నమైన భవిష్యత్‌ను నిర్మించాలని సోనమ్ ఆకాంక్షించింది.

Tags :

మరిన్ని