‘మేము సైతం బాబు కోసం’.. అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

‘మేము సైతం బాబు కోసం’ అంటూ అమెరికాలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం నేత మన్నవ మోహనకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టారని మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు. 

Updated : 14 Nov 2023 20:07 IST

‘మేము సైతం బాబు కోసం’ అంటూ అమెరికాలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం నేత మన్నవ మోహనకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టారని మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు. 

Tags :

మరిన్ని