‘మేము సైతం బాబు కోసం’.. అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం
‘మేము సైతం బాబు కోసం’ అంటూ అమెరికాలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలుగుదేశం నేత మన్నవ మోహనకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టారని మన్నవ మోహనకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు.
Updated : 14 Nov 2023 20:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి