Tirumala: తిరుమల శ్రీవారి సేవలో తమన్‌, నటుడు అశ్విన్‌

తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత అశ్వనీదత్, సంగీత దర్శకుడు తమన్‌, నటుడు అశ్విన్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 16 Mar 2024 13:47 IST

తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత అశ్వనీదత్, సంగీత దర్శకుడు తమన్‌, నటుడు అశ్విన్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని