KishanReddy: కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయమొచ్చింది: కిషన్‌రెడ్డి

ప్రజాధనాన్ని వృథా చేస్తూ భాజపాకు పోటీగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరాస సమావేశాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలనను కూకటివేళ్లతో కూల్చే సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాల ప్రాంగణంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

Published : 02 Jul 2022 14:29 IST

ప్రజాధనాన్ని వృథా చేస్తూ భాజపాకు పోటీగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరాస సమావేశాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలనను కూకటివేళ్లతో కూల్చే సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాల ప్రాంగణంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు