KishanReddy: కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయమొచ్చింది: కిషన్రెడ్డి
ప్రజాధనాన్ని వృథా చేస్తూ భాజపాకు పోటీగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరాస సమావేశాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పాలనను కూకటివేళ్లతో కూల్చే సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న భాజపా కార్యవర్గ సమావేశాల ప్రాంగణంలో కిషన్రెడ్డి మాట్లాడారు.
Published : 02 Jul 2022 14:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్