Vishwak Sen: ‘ఓరి దేవుడా’కు ఏ డమ్మాడూకీ లేదు.. చాలా ప్రశాంతంగా ఉంది: విశ్వక్ సేన్
ఏ డమ్మాడూకీ లేకుండా ‘ఓరి దేవుడా’ విడుదలవుతుండటం చాలా ప్రశాంతంగా ఉందని నటుడు విశ్వక్సేన్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలు. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘ఓరి దేవుడా’ టీమ్ ‘దివాలీ దావత్’ పేరుతో నిర్వహించిన వేడుకలో విశ్వక్సేన్ మాట్లాడారు.
Published : 20 Oct 2022 18:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్