Vishwak Sen: ‘ఓరి దేవుడా’కు ఏ డమ్మాడూకీ లేదు.. చాలా ప్రశాంతంగా ఉంది: విశ్వక్‌ సేన్‌

ఏ డమ్మాడూకీ లేకుండా ‘ఓరి దేవుడా’ విడుదలవుతుండటం చాలా ప్రశాంతంగా ఉందని నటుడు విశ్వక్‌సేన్‌ తెలిపారు. ఆయన కథానాయకుడిగా వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ కథానాయికలు. అక్టోబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘ఓరి దేవుడా’ టీమ్‌ ‘దివాలీ దావత్‌’ పేరుతో నిర్వహించిన వేడుకలో విశ్వక్‌సేన్‌ మాట్లాడారు.

Published : 20 Oct 2022 18:06 IST

ఏ డమ్మాడూకీ లేకుండా ‘ఓరి దేవుడా’ విడుదలవుతుండటం చాలా ప్రశాంతంగా ఉందని నటుడు విశ్వక్‌సేన్‌ తెలిపారు. ఆయన కథానాయకుడిగా వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ కథానాయికలు. అక్టోబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘ఓరి దేవుడా’ టీమ్‌ ‘దివాలీ దావత్‌’ పేరుతో నిర్వహించిన వేడుకలో విశ్వక్‌సేన్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని