United Nations: ప్రజాస్వామ్యంపై భారత్‌కు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు..!

ప్రజాస్వామ్య దేశంలో ఏం చేయాలో తమకు స్పష్టంగా తెలుసని ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో డిసెంబర్‌ నెలకు భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారత ప్రణాళికపై విలేకర్ల సమావేశం నిర్వహించారు.

Published : 02 Dec 2022 15:23 IST

ప్రజాస్వామ్య దేశంలో ఏం చేయాలో తమకు స్పష్టంగా తెలుసని ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో డిసెంబర్‌ నెలకు భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారత ప్రణాళికపై విలేకర్ల సమావేశం నిర్వహించారు.

Tags :

మరిన్ని