United Nations: ప్రజాస్వామ్యంపై భారత్కు మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు..!
ప్రజాస్వామ్య దేశంలో ఏం చేయాలో తమకు స్పష్టంగా తెలుసని ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో డిసెంబర్ నెలకు భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రుచిరా నెల రోజుల భారత ప్రణాళికపై విలేకర్ల సమావేశం నిర్వహించారు.
Published : 02 Dec 2022 15:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?