RS Praveen Kumar: భాజపాను నిలువరించేందుకే భారాసతో కలిశా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జాతీయ స్థాయిలో భాజపాను నిలువరించి లౌకికవాదాన్ని కాపాడాలన్న లక్ష్యంతోనే భారాసతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కూడా భాజపా తరహాలోనే ఉందన్న ఆయన... ఈవెంట్ మేనేజ్మెంట్ను తలపిస్తోందని ఆరోపించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు అంశాలపై మాట్లాడాను తప్ప వ్యక్తులపై కాదని ప్రవీణ్ కుమార్ వివరించారు.
Published : 06 Mar 2024 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం