Narayana Murthy: అమ్మ ఇచ్చిన రూ.70తో మద్రాస్‌ వెళ్లా: ఆర్‌ నారాయణమూర్తి

నాన్న అంటే చాలా భయంగా ఉండేదని, ఆయన కంటే అమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేదని పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సినీనటుడు ఆర్‌ నారాయణమూర్తి. ఆనారోగ్య కారణాలవల్ల ఆయన తల్లి పైడితల్లి (చిట్టెమ్మ) 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వగ్రామం కాకినాడ సమీపంలోని మల్లంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ, సినిమాల్లో నటిస్తానంటే అప్పట్లో అమ్మ రూ. 70 ఇచ్చిందని, ఆ డబ్బుతోనే మద్రాసు వెళ్లానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

Published : 05 Jul 2022 20:20 IST

నాన్న అంటే చాలా భయంగా ఉండేదని, ఆయన కంటే అమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేదని పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సినీనటుడు ఆర్‌ నారాయణమూర్తి. ఆనారోగ్య కారణాలవల్ల ఆయన తల్లి పైడితల్లి (చిట్టెమ్మ) 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వగ్రామం కాకినాడ సమీపంలోని మల్లంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ, సినిమాల్లో నటిస్తానంటే అప్పట్లో అమ్మ రూ. 70 ఇచ్చిందని, ఆ డబ్బుతోనే మద్రాసు వెళ్లానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

Tags :

మరిన్ని