Ys Sharmila: ఆమరణ దీక్షకు దిగిన వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

ప్రజాప్రస్థాన యాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. వైతెపా అధినేత్రి వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపితే తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం సైఫాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్‌కు తరలించారు. 

Updated : 09 Dec 2022 19:48 IST

ప్రజాప్రస్థాన యాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. వైతెపా అధినేత్రి వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపితే తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం సైఫాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్‌కు తరలించారు. 

Tags :

మరిన్ని