Vande Bharat Trains: అధునాతన సౌకర్యాలతో మరిన్ని వందే భారత్ రైళ్లు..!
దేశీయ రైల్వేల ఆధునీకరణలో భాగంగా వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. దేశంలోని అన్నిప్రాంతాలను సెమీహైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. తాజాగా మరో 9 సర్వీసులను ప్రవేశపెట్టింది. రెండు నెలల్లో మరో తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వందేభారత్ రైళ్ల సంఖ్యతోపాటు.. వాటిలో సదుపాయాలను కూడా మరింత మెరుగుపరుస్తోంది.
Published : 24 Sep 2023 22:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్