Vande Bharat Trains: అధునాతన సౌకర్యాలతో మరిన్ని వందే భారత్ రైళ్లు..!
దేశీయ రైల్వేల ఆధునీకరణలో భాగంగా వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. దేశంలోని అన్నిప్రాంతాలను సెమీహైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. తాజాగా మరో 9 సర్వీసులను ప్రవేశపెట్టింది. రెండు నెలల్లో మరో తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వందేభారత్ రైళ్ల సంఖ్యతోపాటు.. వాటిలో సదుపాయాలను కూడా మరింత మెరుగుపరుస్తోంది.
Published : 24 Sep 2023 22:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM