Vande Bharat Trains: అధునాతన సౌకర్యాలతో మరిన్ని వందే భారత్ రైళ్లు..!

దేశీయ రైల్వేల ఆధునీకరణలో భాగంగా వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. దేశంలోని అన్నిప్రాంతాలను సెమీహైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. తాజాగా మరో 9 సర్వీసులను ప్రవేశపెట్టింది. రెండు నెలల్లో మరో తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వందేభారత్ రైళ్ల సంఖ్యతోపాటు.. వాటిలో సదుపాయాలను కూడా మరింత మెరుగుపరుస్తోంది.

Published : 24 Sep 2023 22:05 IST

దేశీయ రైల్వేల ఆధునీకరణలో భాగంగా వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. దేశంలోని అన్నిప్రాంతాలను సెమీహైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. తాజాగా మరో 9 సర్వీసులను ప్రవేశపెట్టింది. రెండు నెలల్లో మరో తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. వందేభారత్ రైళ్ల సంఖ్యతోపాటు.. వాటిలో సదుపాయాలను కూడా మరింత మెరుగుపరుస్తోంది.

Tags :

మరిన్ని