Andhra News: రాయితీలు నిలిపివేయడంతో నేతన్నల కష్టాలు..!
నేతన్న నేస్తం ఇస్తున్నాం చేనేత కార్మికుల జీవితాలు మారుస్తున్నాం అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ ఓవైపు నేతన్న నేస్తం ఇస్తూ మరోవైపు రాయితీల రూపంలో కార్మికులకు రావాల్సిన లక్షల రూపాయల్ని ప్రభుత్వం నిలిపివేసిందని చేనేత కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరు వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
Published : 02 Feb 2023 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్