Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల మంజూరు
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రం రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి తొలిదశ నిధులేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం ఆదేశాల్లో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో నిర్వాసితుల సంఖ్య పెరిగినా.. వారి పునరావాసానికి మాత్రం కేంద్రం నిధులివ్వలేదు.
Updated : 06 Jun 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!