Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల మంజూరు
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రం రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి తొలిదశ నిధులేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం ఆదేశాల్లో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో నిర్వాసితుల సంఖ్య పెరిగినా.. వారి పునరావాసానికి మాత్రం కేంద్రం నిధులివ్వలేదు.
Updated : 06 Jun 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM