Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల మంజూరు

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రం రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి తొలిదశ నిధులేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం ఆదేశాల్లో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో నిర్వాసితుల సంఖ్య పెరిగినా.. వారి పునరావాసానికి మాత్రం కేంద్రం నిధులివ్వలేదు.

Updated : 06 Jun 2023 16:45 IST

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు కేంద్రం రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి తొలిదశ నిధులేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం ఆదేశాల్లో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో నిర్వాసితుల సంఖ్య పెరిగినా.. వారి పునరావాసానికి మాత్రం కేంద్రం నిధులివ్వలేదు.

Tags :

మరిన్ని