బ్రేకింగ్
25 Jan 2022 | 09:36 IST
నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ గుర్తించారు. దాంతో ఎస్ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి, ఇతర వాహనాలను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- కొడాలి నాని నామినేషన్.. వెలవెల
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- ఆరోజే కేఏ పాల్ పార్టీకి టాటా చెప్పా: మాజీ మంత్రి బాబూమోహన్