బ్రేకింగ్
29 Apr 2024 | 08:30 IST
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకొని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురిని కోనసీమ జిల్లా నగరం గ్రామ వాసులు, ఒకరిని పి.గన్నవరం మండలం మానేపల్లి వాసిగా గుర్తించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
- తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- ఏపీలో 81.86 శాతం పోలింగ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
- ‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?