బ్రేకింగ్

breaking
04 May 2024 | 10:58 IST

ఎయిర్‌పోర్టులో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత

ముంబయి: ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ.8.37 కోట్ల విలువైన 12.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్‌ అధికారులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు