బ్రేకింగ్
04 May 2024 | 10:58 IST
ఎయిర్పోర్టులో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత
ముంబయి: ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ.8.37 కోట్ల విలువైన 12.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్ అధికారులు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
- సీశామ్ కలవరం!
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
- హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు