బ్రేకింగ్
06 May 2024 | 12:40 IST
జగన్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: చంద్రబాబు
పాణ్యం: సైకో జగన్ను నమ్మి మరోసారి మోసపోవద్దని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. కోడికత్తి, గులకరాయి నాటకాలాడారు. ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికారు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారు. ఐదేళ్లు జగన్ పరదాలు కట్టుకొని తిరిగారు. మీ పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకు? జగన్ దోచేసిన డబ్బుపై నేను పోరాడుతున్నా. అది ప్రజలకు చేరాలి’’ అని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
- భళి భళిరా బెంగళూరు
- కూటమే కొడుతుంది!
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి