logo

అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీపద్మావతీ అమ్మవారిని గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ మధుసూదన్‌, విజిలెన్స్‌.

Published : 31 Mar 2023 02:32 IST


ఆలయం ఎదుట కుటుంబసభ్యులతో న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారిని గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ మధుసూదన్‌, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్మోహన్‌ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు