logo

పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి గాను 40 మంది మహిళలకు

Published : 07 Mar 2022 22:29 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి గాను 40 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డు కింద ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నగదును అందజేయనుంది. ప్రొఫెసర్‌ లక్ష్మీరెడ్డి, ఐపీఎస్‌ బడుగుల సుమతి, రమాదేవి లంకా, ఉషా ఆర్‌.రెడ్డి, ఏ.జ్యోతి గౌడ్‌, సౌమ్య గుగులోతు, గొట్టె కనకవ్వతో పాటు పలువురికి అవార్డులు దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని