logo

ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మవ్వ

ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మవ్వకు దసరా పురస్కరించుకుని బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షతో అలంకరించారు. ఫారెస్ట్‌ లైన్‌లోని అమ్మాభవానీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 05 Oct 2022 15:29 IST

ఆదోని మార్కెట్‌ : ఆదోని పట్టణంలో మహాయోగి లక్ష్మవ్వకు దసరా పురస్కరించుకుని బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షతో అలంకరించారు. ఫారెస్ట్‌ లైన్‌లోని అమ్మాభవానీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురపాలక మైదానంలో బన్నీ మహంకాళీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పురపాలక మైదానంతోపాటు ఫారెస్ట్‌ లైన్‌ రామ్‌లీలా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని