logo

కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి

కూటమి గెలుపుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకులు అన్నారు. పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 16 Apr 2024 16:07 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: కూటమి గెలుపుతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకులు అన్నారు. పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరపున తెదేపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు గ్యారంటీ పథకాలను వివరించారు. కరపత్రాలు పంపిణీ చేసి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.  కార్యక్రమంలో దయాసాగర్, ఉషా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని