logo

తెదేపాకు పెరిగిన మద్దతు

పత్తికొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.ఈ శ్యామ్‌ బాబు ఆధ్వర్యంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు  బుధవారం తెదేపాలో చేరాయి.

Published : 17 Apr 2024 17:37 IST

వెల్దుర్తి: పత్తికొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.ఈ శ్యామ్‌ బాబు ఆధ్వర్యంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు  బుధవారం తెదేపాలో చేరాయి. శ్యామ్‌ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాం గౌడ్, భాజపా మండల అధ్యక్షుడు కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని