logo

సివిల్స్‌కు ఎంపికైన గిరిజన విద్యార్థి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్తవత్ యశ్వంత్ నాయక్ సివిల్స్‌కు ఎంపికయ్యారు.

Updated : 16 Apr 2024 20:33 IST

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్తవత్ యశ్వంత్ నాయక్ సివిల్స్‌కు ఎంపికయ్యారు. మంగళవారం విడుదలయిన సివిల్స్‌ ఫలితాల్లో యశ్వంత్ నాయక్ 627 ర్యాంకు సాధించారు. ఐఐటి మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు. మొదటి ప్రయత్నంలో విఫలం కాగా రెండో ప్రయత్నంలో ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని