ముప్పు తప్పేలా సన్నద్ధత
జిల్లాలో రోజు వందల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు దశలతో పోలిస్తే అంతగా ప్రమాదకరం కాకపోయినా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా జనరల్ ప్రభుత్వ
కొవిడ్ చికిత్సకు మెరుగైన వసతులు
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వెంటిలేటర్లు చూపుతున్న సిబ్బంది
జిల్లాలో రోజు వందల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు దశలతో పోలిస్తే అంతగా ప్రమాదకరం కాకపోయినా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పీహెచ్సీల వరకు అన్నింట్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించేలా తీర్చిదిద్దారు.
గ్రామస్థాయిలో..
వేల్పూర్, బాల్కొండ పీహెచ్సీలతో పాటు మోర్తాడ్ సీహెచ్సీని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన స్నేహితులతో కలిసి మెరుగ్గా తీర్చిదిద్దారు. వేల్పూర్లో 6 ఐసీయూ, 8 ఆక్సిజన్, బాల్కొండలో 10 ఐసీయూ, 20 ఆక్సిజన్, మోర్తాడ్లో 30 ఆక్సిజన్, 10 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మోర్తాడ్ సీహెచ్సీలో ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్తో పాటు బాటిలింగ్ యూనిట్ను నెలకొల్పారు.
* జిల్లాలోని 8 సీహెచ్సీల్లో 30 ఆక్సిజన్ పడకలు, రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉంచారు. 22 పీహెచ్సీల్లో ఐదు పడకలు చొప్పున ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచారు.
* కొవిడ్ బాధితులు బయట ఎక్కడా తిరిగే అవసరం లేకుండా ప్రతి ఉప కేంద్రంలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఔషధాల కిట్లు సరఫరా చేశారు. ఆశాలకు సమచారం ఇచ్చినా కిట్లను ఇంటికే చేర్చేలా ఏర్పాటు చేశారు.
* పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ రెండు చొప్పున కాన్సంట్రేటర్లు ఉంచారు.
కార్పొరేట్ స్థాయిలో..
జిల్లా కేంద్రంలోని దవాఖానాలో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. 747 ఆక్సిజన్, 224 ఐసీయూ పడకలు, 6 వేల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్తో పాటు వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ సిద్ధం చేశారు. చికిత్సలో అవసరమయ్యే అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చారు.
బోధన్, ఆర్మూర్లో..
బోధన్ వైద్యశాలలో కొవిడ్ రోగుల కోసం 100 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశారు. నాలుగు వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీయూ పడకలు సిద్ధం చేస్తున్నారు. ఆర్మూర్ సీహెచ్సీలోనూ 100 ఆక్సిజన్ పడకలకు తోడు ఐసీయూ సదుపాయం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత వికాస ఇన్ఛార్జిలకు సన్మానం
[ 07-05-2024]
తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య