logo

వైభవంగా సీతారాముల కళ్యాణం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలో నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభించారు.

Published : 17 Apr 2024 15:14 IST

కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలో నవరాత్రి ఉత్సవాలు బుధవారం ప్రారంభించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ శారద మాత ఆలయం, రామమందిర్ తదితర ఆలయాల్లో కళ్యాణాన్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని