logo

ఉద్ధృతంగా ఏలూరు కాలువ

ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 18 Apr 2024 06:08 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కైకరం శివార్లో గట్టు దాటి ప్రవహిస్తుండటంతో కాలువకు గండిపడి వరి పంట నీట మునిగిపోతుందేమోనని భయపడుతున్నారు. పొలాల్లోకి నీరు రాకుండా మట్టితో చిన్నపాటి గట్టు వేశారు. ఇక్కడ కాలువ గట్టుపై ఉన్న ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని