icon icon icon
icon icon icon

స్వారీ.. గెలుపే దారి!

ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ శుక్రవారం వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 06:09 IST

పెదపాడు, న్యూస్‌టుడే: ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ శుక్రవారం వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరులో స్థానిక పార్టీ నాయకులు తీసుకొచ్చిన గుర్రం ఎక్కి ప్రచారం చేస్తూ ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img