icon icon icon
icon icon icon

నేడు ధర్మవరానికి అమిత్‌షా.. జమ్మలమడుగుకి రాజ్‌నాథ్‌సింగ్‌

అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు.

Published : 05 May 2024 06:42 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగులో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్యాహ్నం 12.30గంటలకు ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఆదోనిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 3గంటలకు హాజరవుతారు. అలాగే అమిత్‌షా ఈ నెల 11న పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img