icon icon icon
icon icon icon

అర్ధరాత్రి సూళ్లూరుపేట ఎమ్మెల్యే ప్రచారం

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో శనివారం అర్ధరాత్రి 12 గంటల వేళ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచారం చేశారు.

Published : 06 May 2024 05:43 IST

పెళ్లకూరు, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో శనివారం అర్ధరాత్రి 12 గంటల వేళ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచారం చేశారు. అభ్యంతరం తెలిపిన ఎన్నికల నిఘా అధికారులను వైకాపా వర్గీయులు బెదిరించారు. అర్ధరాత్రి డీజే, టపాసుల మోత భరించలేక స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు నిఘా బృందం పరిశీలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img