icon icon icon
icon icon icon

సెల్‌ఫోన్ల వెలుతురులో ఓటింగ్‌

ఏలూరులో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

Published : 08 May 2024 05:20 IST

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఏలూరులో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలోని ఫెసిలిటేషన్‌ కేంద్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చీకట్లో సెల్‌ఫోన్ల వెలుతురులో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img